హనుమకొండ దారుణం… ఇద్దరు సజీవదహనం హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్పలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘోర ఘటన వెలుగుచూసింది. ఓ తండ్రి, కూతురు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యారు.