Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ తీవ్రత దేశంలో మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 20 వేల పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం

దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాలు ఇవే…!

కరోనా మహమ్మారి దేశంలో నెమ్మదిగా విస్తరిస్తూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,840 కేసులు నమోదైనట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే… ఈరోజు  2693 కేసులు పెరిగినట్లు తెలిపింది.

తెలంగాణాలో పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 15,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెంచరీ దాటింది. 117 కొత్త కేసులు

ఇకనుండి మాస్క్ లు తప్పనిసరి

కరోనా కేసులు తెలంగాణాలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు మాస్క్ ల విషయంలో పెద్దగా పట్టించుకోని సర్కార్ ముందు జాగ్త్రత చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు తెలంగాణాలో పెద్దగా

RSS
Follow by Email
Latest news