Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఇకనుండి మాస్క్ లు తప్పనిసరి

కరోనా కేసులు తెలంగాణాలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు మాస్క్ ల విషయంలో పెద్దగా పట్టించుకోని సర్కార్ ముందు జాగ్త్రత చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు తెలంగాణాలో పెద్దగా కేసులు నమోదు కాకపోయినా కరొనను పూర్తిస్థాయిలో నిర్ములించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో తాజాగా రోజుకు 20 నుండి 25 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అందరు తప్పనిసరి మాస్క్ లు ధరించాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈసందర్బంగా ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ…కరోనా ఫోర్త్ వేవ్ పై వస్తున్నా వదంతులను ప్రజలు నమ్మవద్దని అన్నారు. యాంటీబాడీస్ ప్రజల్లో 93 శాతం  ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకనుండి కూడా ప్రజలందరూ మాస్క్ లు తప్పనిసరి వాడాలని  కోరారు. మాస్క్ లేకుండా రోడ్లపైకి వస్తే రూ. 1000 జరిమానా విధించడం జరుగుతుందని అయన తెలిపారు.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్