ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ బుధవారం సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, జూన్ 2, 2024 నుండి ఈ సవరణ