
మజ్లిస్ పార్టీని అడ్డుకొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది
మేయర్ పదవిని మజ్లిస్ పార్టీకి గిఫ్టుగా ఇవ్వడానికే జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ అత్తాపూర్, ఉప్పర్పల్లికి చెందిన పలువురు యువకులు బీజేపీ పార్టీలో










