
బోరబండలో విషాదఘటన.. ఇద్దరు పిల్లల గొంతునులిమి.. తల్లి ఆత్మహత్య..
హైదరాబాద్ నగరంలోని బోరబండ పెద్దమ్మనగర్లో విషాదఘటన చోటుచేసుకుంది. సత్యవాణి అనే గృహిణి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి.. తనూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ










