శీతలా మాతా ఆలయంలో తొక్కిసలాట… 8 మంది మృతి బిహార్లో విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలోని శీతలా మాతా ఆలయంలో మంగళవారం నాడు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. నలంద జిల్లాలోని మాఘ్రా