
మట్టి పాత్రలు ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : మంత్రి పొన్నం
మట్టి పాత్రలు ఉపయోగించి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని ”మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కుల వృత్తులను ప్రోత్సహించండి” నినాదంతో అసెంబ్లీ











