
27 ఏళ్ల తర్వాత అధికారంలోకి రానున్నBJP
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని ఫలితాల ట్రెండ్ వెల్లడిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతుండడంతో బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత