Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ బీమా… 30,267 రైతులకు రూ. 59.49 కోట్లు మంజూరు.

2022 జూన్ 14న శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకోతపల్లి గ్రామం మరియు మండలంలో 2021 ఖరీఫ్ పంట బీమాను  రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకి

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : సజ్జల

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని అయన స్పష్టం చేశారు. మీడియా లో వస్తున్న

ఏపీలో పురుడుపోసుకున్న మరో కొత్త పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ‘జై భీమ్ భారత్ పార్టీ’ పేరుతో విజయవాడలో నిన్న సాయంత్రం జడ శ్రవణ్‌కుమార్ పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ..

ఏపీలో కొత్త మంత్రుల శాఖలు ఇవే…!

అంబటి రాంబాబు- నీటిపారుదలశాఖఅంజాద్‌ బాషా-మైనార్టీ సంక్షేమశాఖఆదిమూలపు సురేష్-మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాకబొత్స సత్యనారాయణ- విద్యాశాఖబూడి ముత్యాల నాయుడు-పంచాయతీరాజ్ శాఖబుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి-ఆర్థికశాఖచెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ- బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ శాఖదాడిశెట్టి రాజా -రోడ్లు భవనాలుధర్మాన ప్రసాదరావు- రెవెన్యూశాఖగుడివాడ

ఏపీ నూతన మంత్రివర్గం ఇదే…!

గతంలో చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్తీకరించారు. అందులోభాగంగా ఏపీ లో 25 మందితో కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. కొత్త మంత్రులతో సోమవారం రుదయమ్ 11.31 గంటలకు

RSS
Follow by Email
Latest news