
ఏపీ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ తీర్మానం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ, చట్టబద్ధత కల్పించి భవిష్యత్తులో ఏ శక్తీ మార్చలేని విధంగా దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అమరావతి తీర్మానంపై చర్చ










