దివ్యాంగులైన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ గడువును పొడగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం శాఖ వారి ఆద్వర్యంలో కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్, ISPSC లాంటి ఉద్యోగ పోటీ పరికలలో రాణించేందుకు తరగతులను ఉచితంగా నిర్వహించనున్నట్లు అయన తెలిపారు, ఇట్టి దరఖాస్తు చివరి తేదీ 11.04.2022 వరకు ఉండగా దానిని తేదీ : 18.04.2022, ఎంకు పొడిగించినట్లు అయన స్పష్టం చేశారు.
ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తమ యొక్క దరఖాస్తుతో పాటు ప్రాసెసరి పొట్టి ప్రజు ,సొటోలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదార్ కార్డు కాపీలు, రేషన్ కార్డు, విద్యార్హత పత్రాలు, ఉండాలని జిల్లా సంక్షేమ శాఖా అధికారి వివరించారు. ఇతర వివరాలు జిల్లా సంక్షేమ అధికారి, జయశంకర్ భూపాలపల్లి గారిని నేనరుగా కానీ లేదా ఫోన్ నంబర్
9866919376 ద్వార కానీ సంప్రదించగలరు.