
ఈనెల 18 నుండి భారత్, ఐర్లాండ్ 3 టి 20 మ్యాచ్ లు
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల ఆగస్ట్ 18 నుండి జరగనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల ఆగస్ట్ 18 నుండి జరగనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు

తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ హనుమకొండ ఆఫీసర్ క్లబ్ లో ఈరోజు జరిగింది. అలాగే, ఎలక్షన్ లో తెలంగాణ స్టేట్ ఖోఖో ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది. నూతనంగా శ్రీ జంగా

ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో భారత్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య భారత జట్టు ఆస్ట్రేలియా

కేప్ టౌన్ లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ముందు భారీ లక్ష్యం నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు

టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో క్రికెట్ పసికూన ఐర్లాండ్ పై ఆతిథ్య ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 5 వికెట్లకు 179

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు అశినంత శుభారంభం దక్కలేదు. ఫలితంగా తొలి మ్యాచ్ లో ఓటమిపాలైంది. తొలి ఐదు ఓవర్ల లోపే రోహిత్ శర్మ

స్వదేశీ గడ్డపై పులి, విదేశీ గడ్డపై పిల్లి అనే నానుడి నుండి టీమిండియా జట్టు ఆ పేరును చెడిపేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ పిచ్ లపై అలవోకగా విజయాలను అందుకుంటుంది. మొన్నటికి మొన్న

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మరో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం తొలి వన్డేలో టీమిండియా రికార్డు విక్టరీ నమోదు చేసింది. ఫలితంగా 1-0 ఆధిక్యంలోకి

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్) మ్యాచ్ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. తొలి రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వర్షం జోరుగా కురవడంతో ఆటగాళ్లు మైదానాన్ని

జులై 1 నుంచి ఇంగ్లండ్తో జరగాల్సి న రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ కి టీమిండియా కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ని ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి

ఇంగ్లండ్ నూతన కెప్టెన్గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి ఇయాన్ మోర్గాన్ తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇవాళ (జూన్ 30) బట్లర్ను

ఈ సీజన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 8వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 8 పరాజయాలను మూటగట్టుకోలేదు. ముంబై ఇండియన్స్