Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఢిల్లీలో ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఢిల్లీ కొత్త సీఎం ఇతనే . ..?

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ 48 స్థానాలతో చారిత్రక విజయం సాధించింది.  అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది.

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది.. కేజ్రీవాల్ కొంప కొల్లేరయింది : ఎంపీ రఘునందన్

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది కేజ్రీవాల్ కొంప కొల్లేరైంది. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లి కవిత ఢిల్లీకి పోయింది.. చెల్లి ఢిల్లీలో కాలు పెడితే ఏమైందనేది ఈరోజు  ఫలితాలు నిరూపించాయని ఎంపీ రఘునందన్

27 ఏళ్ల తర్వాత అధికారంలోకి రానున్నBJP

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని ఫలితాల ట్రెండ్ వెల్లడిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతుండడంతో బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత

ఏపీ లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్స్

ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్‌లలో పలువురికి బదిలీ, పోస్టింగ్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం.. తెనాలి సబ్‌ కలెక్టర్‌గా సంజన సింహ, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా వెంకట్‌

భారత్‌ బంద్‌ ప్రశాంతం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారత్‌

భారతీయ రోడ్లపై కి రానున్న రైలంత పొడుగాటి బస్సులు

మరికొద్ది రోజుల్లోనే రైలంత పొడుగాటి బస్సులు భారతీయ రోడ్లపై కి రానున్నాయి. విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీలను స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టుల డ్యామేజీ నేపధ్యంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలలో మరమ్మత్తు పనులు జరుగున్న విషయం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ రాజీనామా

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో తక్కువ సీట్లు రావడంతో ఆయన రాజీనామా చేశారు. 2019లో మహారాష్ట్రలో బీజేపీ 23 సీట్లలో గెలుపొందింది. తాజాగా మంగళవారం

పోటీ చేసిన రెండు చోట్లా సత్తా చాటిన రాహుల్ గాంధీ

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ కంచుకోట అయిన ‘రాయ్‌బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి,

ఎన్​డీఏ కూటమి 400 ఎందుకు రాలేదు… అసలు కారణం ఇదే

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో ఎన్​డీఏ 400స్థానాలకుపైగాకుపైగా సాధించాలని బీజేపీ వేసుకున్న అంచనాలు తప్పాయి. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ

జూన్‌ 9 న మోదీ ప్రమాణస్వీకారం

కేంద్రంలో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నుండి  ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్‌ 9

వాహనదారులకు బిగ్ షాక్ .. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన టోల్ ఛార్జీలు

టోల్ యాజమాన్యాలు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు భారీగా పెంచాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన టోల్ రేట్లు వచ్చే సంవత్సరం మార్చి 31

RSS
Follow by Email
Latest news