
పగ పగ పగ మూవీ రివ్యూ..!
విడుదల తేదీ : సెప్టెంబర్ 22, 2022 రివ్యూ రేటింగ్ : 3/5 నటీనటులు : అభిలాష్ సుంకర, దీపికా ఆరాధ్య, కోటి, బెనర్జీ. సంపత్, కరాటే కళ్యాణి, జబర్దస్త్ వాసు తదితరులు. దర్శకత్వం :

విడుదల తేదీ : సెప్టెంబర్ 22, 2022 రివ్యూ రేటింగ్ : 3/5 నటీనటులు : అభిలాష్ సుంకర, దీపికా ఆరాధ్య, కోటి, బెనర్జీ. సంపత్, కరాటే కళ్యాణి, జబర్దస్త్ వాసు తదితరులు. దర్శకత్వం :

తెలంగాణలో ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. అక్టోబర్ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల

మార్గదర్శి కేసుపై దాఖలైన పిటిషన్లనన్నింటిని సుప్రీంకోర్టు నేడు విచారించింది. సుప్రీంకోర్టులో నేటి విచారణకు సంబంధించిన వివరాలను ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వంతో పాటు, రామోజీరావుకు నోటీసులు పంపిందని, నాలుగు వారాల్లో

ఆకాష్ పూరి-రాహుల్ విజయ్ ముఖ్య అతిధులుగా – కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా… నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు.

ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉదయం 3.25 గంటలకు ఆయన చనిపోయినట్లుగా

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో కేరళలో అడుగు పెట్టింది. శనివారం నాటికి యాత్ర నాలుగు రోజుల పాటు సాగగా.. నాలుగో రోజు

బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలో ఆయనకు కొన్ని అసాధారణమైన అధికారాలు దక్కనున్నాయి. రాజుగా పరిపాలన సాగించినంత కాలం ఆయనకు పాస్పోర్ట్ అవసరం లేదు.

ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. కేంద్రంలోని బీజేపీ వ్యవహారశైలి, పాలనపై గత కొంతకాలంగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణలో నేటి నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అయన వయస్సు 73 సంవత్సరాలు . బ్రిటన్ రాజరిక వ్యవస్థలతో అత్యంత ఎక్కువ వయసులో రాజుగా

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే… కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. అందులో భాగంగా మోటరోలా తన ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త