
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. భారత్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ఎెంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. బ్రిటన్ వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్

తమకు ఇంకా రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చేస్తున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మాఫీకి సంబంధించి త్వరలోనే ప్రత్యేక

అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ

దేశీయ స్టాక్ మార్కెట్ లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల వాతావరణం మన మార్కెట్పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. అనంతరం క్రమక్రమంగా పుంజుకున్నాయి . సెన్సెక్స్

మరికొద్ది రోజుల్లోనే రైలంత పొడుగాటి బస్సులు భారతీయ రోడ్లపై కి రానున్నాయి. విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి

వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో తన తండ్రికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు.

రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్ర దర్శకుడు శంకర్ బిజీ షెడ్యూల్ కారణంగా

ఆషాఢమాసంలో ప్రారంభమైయ్యే బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైనాయి. ఆషాడమాసం తొలి ఆదివారంనాడు గొల్కోండ కోటాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని

卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐 🕉️ సోమవారం🕉️ 🌹 జూలై 08, 2024🌹 స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం – గ్రీష్మ ఋతౌః ఆషాఢమాసం – శుక్లపక్షం తిథి : తదియ

ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్లనున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..