ఓం నమో వేంకటేశాయ…!
తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . 08-12-2025 రోజున తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. 300 రూ..శీఘ్రదర్శనంకు 3 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 75,343 భక్తులు దర్శించుకున్నారు . అలాగే స్వామివారికి 26,505 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ₹3.69 కోట్లు స్వామి వారి హుండీకి ఆదాయం వచ్చింది .











