
కేసీఆర్ పాలనకు చమరగీతం పడటమే తమ లక్ష్యం
సిఎం కేసీఆర్ పాలనకు చమరగీతం పడటమే తమ లక్ష్యం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ‘ప్రజాసంగ్రామ యాత్ర’ ప్రారంభ సభలో ఈటల
సిఎం కేసీఆర్ పాలనకు చమరగీతం పడటమే తమ లక్ష్యం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ‘ప్రజాసంగ్రామ యాత్ర’ ప్రారంభ సభలో ఈటల
ప్రజాజీవన శక్తిసామర్థ్యుడి మైండ్ లో రిజిస్టర్ కావాలని, ఆయన చల్లని చూపు ప్రసరించాలని మామూలుగానే 365 రోజులూ రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. ఇక పుట్టినరోజు సందర్భంలోనైతే ఆ ఉబలాటాలు కుండపోత వర్షాలు, కాళేశ్వర
ఖమ్మం నగరంలోని లకారం చెరువుపై రూ. 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ వంతెన, మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్, రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని మంత్రి శ్రీ పువ్వాడ అజయ్
వెలిమినేడు అసైన్డ్ భూములను తెరాస ప్రభుత్వం కొల్లగొట్టొద్దని కోరుతూ… “అసైన్డ్ పేదల లాంగ్ మార్చ్ ని ఈరోజు నిర్వహించారు. లాంగ్ మర్చ్ కు పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అసైన్డ్
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు..
కేరళకు చెందిన ప్రఖ్యాత వస్త్ర పరిశ్రమ కిటెక్స్ ఇవ్వాళ వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక భారీ వస్త్ర పరిశ్రమ స్థాపనకు తొలి అడుగు వేసింది. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో
ఎల్కతుర్తి మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి వారి ధాన్యం తడిసి ముద్దయింది. ఏ షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చెయ్యాలని ఎల్కతుర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు
* అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ABS వ్యతిరేకిస్తోంది * వెంటనే అసెంబ్లీలో లో ఇచ్చిన మాటను నిలుపుకోవాలి * అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వీరమించుకోవాలి *రాష్ట్ర
వరంగల్ కాకతీయ నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుందర్ రాజ్ యాదవ్ నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్