
చీలిక దిశగా అన్నాడీఎంకే..!
తమిళనాట రాజకీయ వర్గ విబేధాలతో అన్నాడీఎంకే రెండు ముక్కలుగా చీలిపోయే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం పన్నీరు సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకేను
తమిళనాట రాజకీయ వర్గ విబేధాలతో అన్నాడీఎంకే రెండు ముక్కలుగా చీలిపోయే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం పన్నీరు సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకేను
తన భర్త విద్యా సాగర్ మరణంపై సోషల్ మీడియా వేదికగా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని, వాటిని తక్షణమే నిలిపివేయాలని ఆమె కోరారు. భర్త దూరమయ్యారనే బాధలో నేనుంటే… తనకు అండగా ఉండాల్సిందిపోయి, ఇలానే
తమిళనాడు రాజకీయాల్లో సోమవారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి, శశికళకు తమిళనాడు సెషన్స్ కోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకేతో శశికళకు ఏమాత్రం సంబంధం లేదంటూ కోర్టు తీర్పు చెప్పింది.