
ఈ రాత్రితో ఇరాన్ అంతం : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ నాగరికతను నేటి రాత్రితో అంతం చేసి రాతియుగంలోకి నెట్టివేస్తామని అన్నారు. ఆ దేశాన్ని మళ్లీ ఎప్పటికీ పునరుద్ధరించలేరని ‘ట్రూత్ సోషల్’ మీడియా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ నాగరికతను నేటి రాత్రితో అంతం చేసి రాతియుగంలోకి నెట్టివేస్తామని అన్నారు. ఆ దేశాన్ని మళ్లీ ఎప్పటికీ పునరుద్ధరించలేరని ‘ట్రూత్ సోషల్’ మీడియా

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో .. ప్రపంచవ్యాప్తంగా ఫ్లయిట్ ఫ్యూయల్ ధరలు పెరిగిన నేపథ్యంలో, దేశీయ-అంతర్జాతీయ మార్గాల్లో ఫ్యూయల్ సర్ఛార్జీని సవరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. దేశీయంగా ప్రయాణ చార్జీలకు సంబంధించి, బుధవారం నుంచి

ప్రస్తుతం ఇరాన్తో అమెరికా యుద్ధం కొనసాగుతున్న ఈ తరుణంలో అమెరికాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన అత్యాధునిక ఎఫ్-15 యుద్ధవిమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. శకలాలను ట్రక్కులో తరలిస్తున్న దృశ్యాలను ప్రభుత్వ

ఇరాన్ పై ఇజ్య్రాయెల్, అమెరికా గత 15 రోజులుగా వాదులు చేస్తూ భీకర యుద్ధం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఇరాన్ ఓప్రక్కన యుద్ధం చేస్తూనే… తన మిత్ర దేశానికి సహాయం అందిస్తుంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మరో రెండు రోజులు పాటు విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది. దీంతో మరో రెండు రోజులు