Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మణిపూర్ ఘటన విచారణకు 53 మంది అధికారుల బృందం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటన, మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. బృందంలో 29

రాజ్ భవన్ ముందు ఉద్రిక్తత… మేయర్ గద్వాల విజయలక్ష్మి అరెస్ట్

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బండి సంజయ్ పై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ విప్  ఎమ్మెల్యే గొంగిడి సునీత  ఆధ్వర్యంలో మహిళా కార్పొరేటర్లు, పలువురు మహిళా నేతలు రాజ్

మూగబోయిన గులాబీ దళం…!

‘లిక్కర్ స్కాం’ బట్ట బయలయింది. రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే ! ప్రస్తుతం ఆ కుటుంబం

మద్యం కుంభకోణంలో.. ఎమ్మెల్సీ కవిత కు మరింతగా బిగుస్తోన్న ఉచ్చు..

ఢిల్లీ మలిక్కర్ స్కామ్  కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు మరింతగా ఉచ్చు బిగుస్తోంది..కవిత పాత్రపై సీబీఐ, ఈడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌కి

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేగవంతం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. పులివెందులలోని ఆయన ఇంటిని సీబీఐ అధికారులు మంగళవారం పరిశీలించారు. వివేకా ఇంటి పరిసరాలను ఫోటోలు

RSS
Follow by Email
Latest news