
గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్యకు సమర్పించిన భక్తులు
భద్రాద్రి రామయ్యకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను కోరుకొండకు చెందిన భక్త బృందం సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ భక్త బృందం అప్పారావు ఆధ్వర్యంలో శిరసుపై గోటి తలంబ్రాలు ధరించి రామాలయంకు చేరుకుని











