Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️ 14 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.35 / సా 06.41 సూర్య రాశి : వృషభం | చంద్ర రాశి :

శ్రీశైలంలో ఒక అద్బుత ఆలయం… ఆ వివరాలు…

👉 శ్రీశైలంలో ఒక అద్బుత ఆలయం ఉందా..? 👉 బొట్టు పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయా..? 👉 అమ్మవారిని తాకితే మనిషి శరీరంలాగ_మెత్తగ ఉందా..? 👉 చంద్రోదయం వెళకి అమ్మవారు రంగులు మారతారా…? శైలపుత్రి

రాహుల్‌ను 10 గంట‌ల పాటు విచారించిన ఈడీ అధికారులు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సోమవారం నాడు ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కార్యాలయానికి పిలిపించారు.

తిరుమ‌లలో పెరిగిన భక్తుల రద్దీ…

తిరుమ‌లలో  భ‌క్తుల సంఖ్య శ‌నివారం సాయంత్రం అనూహ్యంగా పెరిగిపోయింది. స‌ర్వ ద‌ర్శ‌నం క్యూ కాంక్లెక్స్ నిండి బ‌య‌ట రెండు కీలో మీట‌ర్ల మేరకు భక్తులు క్యూ కట్టారు. ఈ క్ర‌మంలో స‌ర్వ ద‌ర్శ‌నానికి 20

తెలంగాణాలో పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 15,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెంచరీ దాటింది. 117 కొత్త కేసులు

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️ 12 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.34 / సా 06.40 సూర్య రాశి : వృషభం | చంద్ర రాశి :

ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ రోజువారీ రాశి ఫలాలు…

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(12-06-2022) రాశి ఫలితాలు🚩 మేషం 12-06-2022 సోదరులతో స్థిరస్తి వివాదాలు తీరతాయి. విలువైన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు

🏵️ చరిత్రలో ఈరోజు – జూన్ 11న 🏵️

చరిత్రలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు అనగా…జూన్ 11న జన్మించిన ప్రముఖులు, అలాగే మరణాలు, పండుగలు తదితర వివరాలు తెలుసుకోవాలంటే…ఇది చివరి వరకు చదవండి అప్పుడే మీకు తెలుస్తుంది. ఆవివరాలు మీకోసం..! 💫

దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు : కేటీఆర్

ఖమ్మం నగరంలోని ల‌కారం చెరువుపై రూ. 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ వంతెన‌, మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌, ర‌ఘునాథపాలెంలో రూ. 2 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని మంత్రి శ్రీ పువ్వాడ అజ‌య్‌

వరంగల్ లో పాతభవనం కూల్చివేత ప్రమాదం.. ఇద్దరి మృతి

నగరంలోని చార్‌బౌలిలో ప్రమాదం జరిగింది. పాతభవనం కూల్చివేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల నుంచి సాగర్‌,

నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్ల

నేడు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్ల వచ్చినట్లు  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గురువారం వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు శుక్రవారం 67,949 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ బీమా… 30,267 రైతులకు రూ. 59.49 కోట్లు మంజూరు.

2022 జూన్ 14న శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకోతపల్లి గ్రామం మరియు మండలంలో 2021 ఖరీఫ్ పంట బీమాను  రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకి

RSS
Follow by Email
Latest news