
సరికొత్త రికార్డులు సృష్టించిన భారత స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. జీడీపీ డేటా విడుదలకు ముందు (సాయంత్రం జీడీపీ డేటా విడుదలైంది) ఈరోజు సెన్సెక్స్ 231 పాయింట్లు ఎగిసి 82,365 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు

భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. జీడీపీ డేటా విడుదలకు ముందు (సాయంత్రం జీడీపీ డేటా విడుదలైంది) ఈరోజు సెన్సెక్స్ 231 పాయింట్లు ఎగిసి 82,365 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు

అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మల్టీ జోనర్ ఫిల్మ్ “నేను – కీర్తన” నటీనటులు : రమేష్ బాబు, రిషిత, మేఘన, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, మంజునాథ్ తదితరులు..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంపూర్ణ మద్దతు పలికారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను హైడ్రా కూల్చిన తర్వాత స్వయంగా అక్కడకు వెళ్ళి పరిశీలించిన నారాయణ సోమవారం మీడియాతో

రాష్ట్రంలో పెరుగుతున్న పండ్ల అవసరాలకు అనుగుణంగా పండ్లతోటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి వివిధ రకాల పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు

తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 10,954 గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏ లుగా పని చేసిన వారిని ఈ వ్యవస్థలో

తెలంగాణాలో విద్యుత్ శాఖలో ప్రమోషన్లు ప్రక్రియ మొదలైంది . మొన్నటి వరకు ఎస్పీడీసీఎల్ లో పలువురికి ప్రమోషన్లు ఇవ్వగా తాజాగా ట్రాన్స్ కో, జెన్కో పరిధిలో పలువురికి పదోన్నతులు కల్పించారు. ఈమేరకు ట్రాన్స్ కో

హైడ్రా పదం వింటేనే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏ రోజు నోటీసులు వస్తాయోనని కొందరు ఆందోళన పడుతూ ఉంటే… నోటీసులే లేకుండా ఎప్పుడు కూల్చేస్తారోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. చెరువుల ఎఫ్టీఎల్

శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ -1 “రాజా మార్కండేయ” టైటిల్ లోగో విడుదల!! ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సుమన్ యువ ప్రతిభాశాలి ‘బన్నీ అశ్వంత్’ను దర్శకుడు గా పరిచయం చేస్తూ…

హీరోగా… డైరెక్టర్ గా నా కెరీర్’కి తిరుగులేని పునాది వేసే చిత్రం “నేను – కీర్తన” -చిమటా రమేష్ బాబు ప్రతిభకు పట్టాభిషేకం చేయడంలో మన తెలువువాళ్ళ తర్వాతే ఎవరైనా -హీరోయిన్ రిషిత చిమటా

ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్లలో పలువురికి బదిలీ, పోస్టింగ్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం.. తెనాలి సబ్ కలెక్టర్గా సంజన సింహ, మార్కాపురం సబ్ కలెక్టర్గా వెంకట్

ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచ కప్-2026 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయర్ టోర్నీలో తాజాగా ఓ అరుదైన రికార్డు నమోదైంది. 28 ఏళ్ల అనామక ఆటగాడు భారత స్టార్ క్రికెటర్ యూవరాజ్ సింగ్

‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర విజయాలతో జోరుమీదున్నారు ప్రభాస్. తాజాగా అయన కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో