
వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం
వైజాగ్ ఎకనమిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన మొదటి సమీక్షా సమావేశం జరిగింది . ఈ సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి

వైజాగ్ ఎకనమిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన మొదటి సమీక్షా సమావేశం జరిగింది . ఈ సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభమైంది.. ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి . దింతో ప్రయాణికులను కిందికి దింపి ఐసోలేషన్కు అధికారులు తరలించారు . కేరళ, కన్నుర్ – హైదరాబాద్ ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకుని రాజీనామా చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి బాండ్ రాసివ్వడం చర్చనీయాంశమైంది. కరీంనగర్ జిల్లాలోని చెంజర్ల గ్రామంలో రాజేశ్వరి అనే మహిళ ఎన్నికల

వచ్చే నెల 11 వరకూ రిజిస్ట్రేషన్ల కొనసాగింపు పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు ఎదుర్కోవడానికి, వారిలో భయం పోగొట్టడానికి ప్రధాని మోదీ ఏటా పాల్గొనే ‘పరీక్షా పే చర్చా’ 9వ విడత కార్యక్రమం జనవరిలో నిర్వహించనున్నారు.

ఓం నమో వేంకటేశాయ…! తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . 08-12-2025 రోజున తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న

రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి పలు కారణాలతో 5 సర్పంచ్ స్థానాలు నామినేషన్లు దాఖలు కాలేదు మిగిలిన 3,911సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 13,128

వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపకులు విశ్రాంత డిప్యూటీ తహసిల్దార్ మహమ్మద్ సిరాజుద్దీన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎగిరే శాంతికాపోతం పుస్తకావిష్కరణ

డిసెంబర్ 4న ఘంటసాల జయంతి వేడుకలను హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయి మిరా కల్చరల్ సొసైటీ హనుమకొండ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సంస్థ ఆర్గనైజర్ కర్ణకంటి పోతన చారి తెలిపారు. కార్యక్రమానికి ముందుగా

ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసిన సంగతి తెలిసిందే . ఈమేరకు జీహెచ్ఎంసీ విస్తరణకు ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’పై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ దస్త్రం ప్రభుత్వానికి చేరడంతో, ఇక

గత ఐదు రోజులుగా పూజలందుకున్న గణనాధుడు ని ఆదివారం రోజున నిమజ్జనం చేశారు . హైదరాబాద్ ఉప్పల్ లోని భగయత్ లేఔట్ లోగల మెగా క్యాజిల్ అపార్ట్మెంట్లో వాసులంతా కలిసి అంగరంగ వైభవంగా వినాయక

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ 48 స్థానాలతో చారిత్రక విజయం సాధించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది.