Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తవేత…దిగువనకు 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల..

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల నీరు ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000

జనసేన మహిళలను సత్కరించిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ కి చెందిన వీరమహిళలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రజల పక్షాన నిలబడి బలంగా తమ గళాన్ని వినిపించిన జనసేన వీరమహిళలను  పవన్ కల్యాణ్ ఘనంగా

వరద బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే సీతక్క

👉 రామన్న గూడెం పుష్కర ఘాట్,ఏటూరు నాగారం వాడ గూడెం కర కట్ట వద్ద గోదావరి వరుద ఉద్రితీ ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

RSS
Follow by Email
Latest news