
ప్రీతి కుటుంబానికి 30 లక్షల పరిహారం… ఒకరికి ఉద్యోగం…
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్కు బలై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అలాగే, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్