
దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాలు ఇవే…!
కరోనా మహమ్మారి దేశంలో నెమ్మదిగా విస్తరిస్తూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,840 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే… ఈరోజు 2693 కేసులు పెరిగినట్లు తెలిపింది.
కరోనా మహమ్మారి దేశంలో నెమ్మదిగా విస్తరిస్తూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,840 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే… ఈరోజు 2693 కేసులు పెరిగినట్లు తెలిపింది.
తెలంగాణలోకరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 22,384 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 457 మందికి పాజిటివ్ సోకినట్లు వెల్లడైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యధికంగా 285 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే
జులై 1 నుంచి ఇంగ్లండ్తో జరగాల్సి న రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ కి టీమిండియా కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ని ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి