Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీలను స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టుల డ్యామేజీ నేపధ్యంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలలో మరమ్మత్తు పనులు జరుగున్న విషయం

గెలుపు దిశగా కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న

ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్‌ పూర్తయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248

తెలంగాణ ప్రాంత కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఏంటి : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జయజయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది ‘నాటు నాటు’ పాట కాదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా

బీఆర్ ఎస్ కి ఈసీ షాక్… కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది.  ఎన్నికల ప్రచారంలో ఇటీవల అయన చేసిన  అనుచిత వ్యాఖ్యల పై ఈసీ

బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు

బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. ‘స్కాంగ్రేస్’ అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో

తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..!

సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించనున్న రాహుల్ వరంగల్, గజ్వేల్ లో పర్యటించనున్న కేసీఆర్.   నేటితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5

ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్

బీజేపీకి ఓటు వేస్తే కనుక బీఆర్ఎస్‌కు వేసినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అదిలాబాద్‌లో నీళ్లు, నిధులు,

బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ… కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి

ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు  ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వీరే …?

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో నిమగ్నమైనారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో

బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం

ఖమ్మం జిల్లా కారేపల్లి మం. చీమలపాడులో విషాదం జరిగింది. బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండటంతో కార్యకర్తలు బాణసంచా పేల్చారు. నిప్పురవ్వలు పడి పూరి గుడిసె

పొంగులేటి, జూపల్లి లపై సస్పెన్షన్ వేటు

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. నిన్న

RSS
Follow by Email
Latest news