Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సోనియాను ప్రశ్నించే అర్హత కిషన్ రెడ్డి కి లేదు : విజయ శాంతి

తెలంగాణ అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని అన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఇక్కడకు వచ్చే

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ బుల్లితెర నటి రూపాగంగూలీ

ప్రముఖ బుల్లితెర నటి రూపాగంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’, ‘అనుపమ’ సీరియల్స్ ద్వారా ఆమె బాగా పాప్యులర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కు ముందు

గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం ప్రారంభించారు. ఈ సారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానన్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో

తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..!

సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించనున్న రాహుల్ వరంగల్, గజ్వేల్ లో పర్యటించనున్న కేసీఆర్.   నేటితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5

ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్

బీజేపీకి ఓటు వేస్తే కనుక బీఆర్ఎస్‌కు వేసినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అదిలాబాద్‌లో నీళ్లు, నిధులు,

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటల ….?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆపార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని బీసీవర్గాలంతా కలసి

బండి సంజయ్‌కు బిగ్ ప్రమోషన్… నాలుగు రాష్ట్రాల బాధ్యతలు..?

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను బాధ్యతల నుంచి తొలగించిన అనంతరం హైకమాండ్ ఆయనకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా  ప్రమోషన్ ఇచ్చింది. కాగా త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో 

కాంగ్రెస్ పార్టీకి శుభాభినందనలు : మంత్రి కేటీఆర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చిత్తు చేసి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కర్ణాటకలో నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్

దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113

రేపే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ…!

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది, మధ్యాహ్నం నాటికి ఫలితంపై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో

అరుణాల్ ప్రదేశ్ తమదేనన్న చైనా… అమిత్ షా పర్యటనపై అభ్యంతరం…

అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. అమిత్ షా పర్యటన రెండు రోజులపాటు కొనసాగనుంది. తన పర్యటనలో భాగంగా ఇండియా-చైనా సరిహద్దులో ఉన్న కిబితూ గ్రామంలో అమిత్

RSS
Follow by Email
Latest news