Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మల్లికార్జున్ ఖర్గే కు ఈసీ నోటీసులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘టెర్రరిస్టు’ అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 24 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసు జారీ

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలవేళా బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలవేళా బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం

ఉపాధి హామీ పథకాన్ని తొలగించే​ కుట్ర

ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్ర సర్కార్​ కుట్ర చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల  కవిత ఆరోపించారు. తెలంగాణలో కరోనా తర్వాత 2021–22 లో 14 కోట్ల పని దినాలు ఉంటే.. గతేడాది

మజ్లిస్‌ పార్టీని అడ్డుకొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది

మేయర్‌ పదవిని మజ్లిస్‌ పార్టీకి గిఫ్టుగా ఇవ్వడానికే జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలుగా విభజించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ అత్తాపూర్‌, ఉప్పర్‌పల్లికి చెందిన పలువురు యువకులు బీజేపీ పార్టీలో

పార్టీ అభ్య ర్థుల గెలుపునకు కృషి చేస్తా… కొప్పిరాల శైలశ్రీ

బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ మున్సిపాలిటీలకు ఇంచార్జ్ లుగా గురువారం రోజున నియమించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ ఇంచార్జ్ గా నియమితులైన కొప్పిరాల శైలశ్రీ మాట్లాడారు. మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పా

ఢిల్లీలో ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఢిల్లీ కొత్త సీఎం ఇతనే . ..?

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ 48 స్థానాలతో చారిత్రక విజయం సాధించింది.  అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది.

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది.. కేజ్రీవాల్ కొంప కొల్లేరయింది : ఎంపీ రఘునందన్

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది కేజ్రీవాల్ కొంప కొల్లేరైంది. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లి కవిత ఢిల్లీకి పోయింది.. చెల్లి ఢిల్లీలో కాలు పెడితే ఏమైందనేది ఈరోజు  ఫలితాలు నిరూపించాయని ఎంపీ రఘునందన్

27 ఏళ్ల తర్వాత అధికారంలోకి రానున్నBJP

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని ఫలితాల ట్రెండ్ వెల్లడిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతుండడంతో బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత

ఆరూరి కుటుంబ సభ్యులను పరమార్సించిన శైలశ్రీ

వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ తల్లి కీ,,శే,, ఆరూరి వెంకటమ్మ పార్థిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరమార్శించిన గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ బీజేపీ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ

రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం బీజేపీ దే : కొప్పిరాల శైలశ్రీ

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ అన్నారు .  హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సంతోష్ రెడ్డి కి ఆమె  హృదయపూర్వక

ఏపీ ఎమ్మెల్యే ల జాబితాను రాష్ట్ర గవర్నర్ కు అందించిన ఈసి

ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ల జాబితాను రాష్ట్ర గవర్నర్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అందజేశారు. గురువారం రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను

ఏపీలో మంత్రివర్గం కూర్పుపై కసరత్తు

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పై కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం

RSS
Follow by Email
Latest news