Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాసేపట్లో ఏపీ క్యాబినెట్ సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ

ఏపీ లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్స్

ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్‌లలో పలువురికి బదిలీ, పోస్టింగ్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం.. తెనాలి సబ్‌ కలెక్టర్‌గా సంజన సింహ, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా వెంకట్‌

చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారానికి ఏర్పాట్లు

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 12 న ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్‌ ప్రక్కన

ఏపీలో వివిధ పార్టీల బలాబలాలు

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష హోదా

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ బీమా… 30,267 రైతులకు రూ. 59.49 కోట్లు మంజూరు.

2022 జూన్ 14న శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకోతపల్లి గ్రామం మరియు మండలంలో 2021 ఖరీఫ్ పంట బీమాను  రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకి

ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో…. పోలీసుల వాదనపై అనుమానాలెన్నో?

పోలీసుల వాదనపై అనుమానాలెన్నో? ★ వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఎస్పీ వెల్లడించిన వివరాలకు, క్షేత్ర స్థాయి వాస్తవాలకు కుదరని పొంతన ★ ఈ అనుమానాలకు సమాధానాలు ఉన్నాయా..? ★ అధికారంలో ఉంటే చంపేయటమేనా.?

ఏపీ నూతన మంత్రివర్గం ఇదే…!

గతంలో చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్తీకరించారు. అందులోభాగంగా ఏపీ లో 25 మందితో కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. కొత్త మంత్రులతో సోమవారం రుదయమ్ 11.31 గంటలకు

RSS
Follow by Email
Latest news