
బిగ్బాస్ సీజన్ 8 ప్రారంభం…!
బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుగా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానేవచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలుగులో విజయవంతంగా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్
బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుగా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానేవచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలుగులో విజయవంతంగా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్
హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ‘హైడ్రా’ కదం తొక్కుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. “తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 294 గ్రామాలు ముంపు
卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐 🌞 ఆదివారం🌞 🌹 సెప్టెంబర్, 01, 2024🌹 దృగ్గణిత పంచాంగం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం – వర్షఋతౌః శ్రావణమాసం – కృష్ణపక్షం తిథి :
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ ప్రాజెక్టులో భారీ అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ను వేసింది. ఈ
బంగాళాఖాతంలోని వాయుగుండం సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాలపూర్ ప్రాంతాల మధ్య తీరం దాటనుంది. వాయుగుండం తీరం దాటిన 24 గంటల వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు
👉 వారంలో 4 రోజుల పని.. మూడ్రోజులు సెలవు జపాన్ ప్రభుత్వం తమ పౌరుల కోసం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం, కుటుంబం రెండింటి మధ్య ప్రజలు సమతౌల్యాన్ని సాధించేందుకు ఈ
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులపై కలెక్టర్లదే తుది నిర్ణయమని ఆమె అన్నారు . రాష్ట్రంలో
హైడ్రా కూల్చివెతలపై ఏఐసీసీ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఎక్స్ వేదికగా స్పందించారు . దుర్గం చెరువు పరిధిలో తన సోదరుడు పల్లం ఆనంద్ స్పోర్ట్ వెంచర్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా
నటీనటులు: దేవ్ గిల్, చిత్ర శుక్ల, పోసాని కృష్ణ మురళి, సాయాజీ షిండే, ప్రవీణ్ టర్డే, తేజస్విని పండిట్. సంగీతం : రవి బసృర్ సినిమాటోగ్రఫీ : కరం చావ్లా, గురు ప్రసాద్ ఎన్ ఎడిటర్ : తమ్మిరాజు నిర్మాతలు
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలువురు వైసీపీ బాధితులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు కు తెలిపి సాయం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా
పారిస్ నగరంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్ అవని లేఖర స్వర్ణం సాధించింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని అదరగొట్టింది. 2020 పారా ఒలింపిక్స్ లో షూటింగ్