
నా రక్తాన్ని చిందించేందుకు రెడీ..: సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలనే బీజేపీ నాయకుల ప్రయత్నాలను అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్