
దర్శకుడు మదన్ మృతి
ఆ నలుగురు చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన మదన్ కన్నుమూశారు.మదన్ మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అయన కొన్నిరోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. గత నాలుగు
ఆ నలుగురు చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన మదన్ కన్నుమూశారు.మదన్ మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అయన కొన్నిరోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. గత నాలుగు
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో “వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్”పై నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం
మనసున్న ప్రతి ఒక్కరూ మెచ్చే మంచి చిత్రం మాతృదేవోభవ (ఓ అమ్మ కథ) – డెబ్యూ డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ప్రస్తుతం కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న అవమానవీయ సంఘటనలను
త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో శ్రీమతి రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం “సత్యం వధ – ధర్మం చెర”. ఒంగోలు, గోపాలస్వామి కన్వెన్షన్ హాల్ లో ఈ చిత్ర
తన భర్త విద్యా సాగర్ మరణంపై సోషల్ మీడియా వేదికగా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని, వాటిని తక్షణమే నిలిపివేయాలని ఆమె కోరారు. భర్త దూరమయ్యారనే బాధలో నేనుంటే… తనకు అండగా ఉండాల్సిందిపోయి, ఇలానే
కరడుగట్టిన “కాశ్మీర్ క్రిమినల్స్” త్వరలో వచ్చేస్తున్నారు!! ట్రైలర్ రిలీజ్ చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టిన దర్శకసంచలనం రాంగోపాల్ వర్మ!! పూర్తిగా కాశ్మీర్ లో తీసిన మొట్టమొదటి తెలుగు చిత్రం!! అంజని క్రియేషన్స్-ఆరేటి క్రియేషన్స్-వడ్లపట్ల క్రియేషన్స్