Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

స్వామివారి మెట్టు మార్గం రీ-ఓపెన్..!

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) శుభ‌వార్త చెప్పింది. న‌డ‌క‌దారిన వెళ్లి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని తెలిపింది. నేడు (శుక్ర‌వారం) ఈ మార్గాన్ని తిరిగి తెరిచిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. అయితే,   భారీ

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల..

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. మార్చి,

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు…

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం,

యాదాద్రిలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. తిరుమల తరహాలో ఈ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకున్నారని, వీటి

అలిపిరి వద్ద నానా ఇబ్బందులు పడుతున్న భక్తులు

తిరుమలలో నేటి నుండి ప్లాస్టిక్ నిషేధం విధించడంతో…తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తుండటంతో అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దింతో భక్తులు నానా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాజశేఖర్ కుటుంబం :

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత, శివానీ, శివాత్మిక అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాజశేఖర్ కుటుంబం సాంప్రదాయక దుస్తులు ధరించి తిరుమల మెట్ల మార్గం గుండా

RSS
Follow by Email
Latest news