
ఏపీ తెలంగాణ లో మరిన్ని ఎయిర్ పోర్ట్ లు : మంత్రి రామ్మోహన్ నాయుడు
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్గా అవతరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీ తెలంగాణ లో మరిన్ని ఎయిర్ పోర్ట్ లను నిర్మించనున్నట్లు





















