Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం బీజేపీ దే : కొప్పిరాల శైలశ్రీ

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ అన్నారు .  హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సంతోష్ రెడ్డి కి ఆమె  హృదయపూర్వక

హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు… మంత్రి నారాయణ

తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు…పేరుతొ అక్రమ కట్టడాలను తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణాలో భారీ సంఖ్యలో VRO నోటిఫికేషన్?

తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని  10,954 గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ లుగా పని చేసిన వారిని ఈ వ్యవస్థలో

తెలంగాణాలో విద్యుత్ శాఖలో ప్రమోషన్లు

తెలంగాణాలో విద్యుత్ శాఖలో ప్రమోషన్లు ప్రక్రియ మొదలైంది . మొన్నటి వరకు ఎస్పీడీసీఎల్ లో పలువురికి ప్రమోషన్లు ఇవ్వగా తాజాగా ట్రాన్స్ కో, జెన్కో పరిధిలో పలువురికి పదోన్నతులు కల్పించారు. ఈమేరకు ట్రాన్స్ కో

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా

భారత్‌ బంద్‌ ప్రశాంతం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారత్‌

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీలను స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టుల డ్యామేజీ నేపధ్యంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలలో మరమ్మత్తు పనులు జరుగున్న విషయం

కూకట్ పల్లిలో భారీగా డ్రగ్స్

డ్రగ్స్ పెడ్లర్లను సమూలంగా నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. టాస్క్ ఫోర్స్, పోలీసు సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలను ఆపి మరీ తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో

వడదెబ్బతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాణి మృతి

తాండూరు పట్టణంలో ఘోరం జరిగింది. రాష్ట్రం ఎండలు విపరీతంగా ఉన్నాయి.  ఎన్నికల శిక్షణకు హాజరైన రాణి అనే ఉపాధ్యాయురాలు వడదెబ్బతో మృతి చెందింది. వడదెబ్బతో బస్టాండ్ లో వాంతులు చేసుకొని కుప్పకూలిపోయింది. చికిత్స నిమిత్తం

బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ… కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి

ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు  ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి శ్రీకారం… మెనూ ఇదే…

– రేపు ప్రారంభించ‌నున్న సిఎం కెసిఆర్‌… తెలంగాణలో కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్ట‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం కెసిఆర్

రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఒకటి  మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన చీఫ్‌

RSS
Follow by Email
Latest news