Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

త్వరలో రాజకీయ పార్టీని పెడుతున్నా : తీన్మార్ మల్లన్న

తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్ర సంపదను 7,200 మంది కొల్లగొడుతున్నారని, ఆ వెలమ దొరల భరతం పడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

RSS
Follow by Email
Latest news