Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తవేత…దిగువనకు 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల..

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల నీరు ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000

 భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దింతో భద్రాచలం వద్ద మూడో ప్రమాదకర హెచ్చరికను జారీ చేశారు. తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో  భద్రాచలం, దుమ్ముగూడెం,

RSS
Follow by Email
Latest news