పొన్నం పాదయాత్ర… దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఎఐసిసి ఆదేశాల మేరకు ఆజాదీకా అమృత్ ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆగస్ట్ 9 నుండి ప్రాదయాత్ర చేపట్టనున్న పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ