పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను నియమించిన బీజేపీ
మరో ఏడాదిన్నరలో లోక్ సభ ఎన్నికలు రానుండడం, ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ పార్టీ ఇన్చార్జిల నియామకం చేపట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు