ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నాని పోయిన ఓ పాత గోడ కూలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని, మైలార్ దేవుపల్లి
హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలో 10 సెం.మీ. వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే