కాళేశ్వరంపై విచారణ చేపట్టాలంటూ… ఢిల్లీ లో నిరసన చేపట్టనున్న YS షర్మిల

తెలంగాణాలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం దీని నిర్మాణంలో భారీ స్కామ్ జరిగింది, కావున ఈ కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మార్చి 14వ తేదీన ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ ర్యాలీగా వెళ్లాలని YSRTP అధినేత్రి షర్మిల నిర్ణయం తీసుకున్నారు. 2జీ స్పెక్ర్టమ్, కోల్ స్కాం కంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ స్కాం జరిగింది. దీనిని కేవలం కమీషన్ల కోసమే కట్టారని షర్మిల ఆరోపించారు. ఇది అవసరం లేని ప్రాజెక్టన్నారు. […]
కేజ్రీవాల్ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాజాగా తన మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులను తీసుకోనున్నారు. ఈ మేరకు వారి ఇద్దరి పేర్లను ఢిల్లీ లెఫ్టినెంట్గవర్నర్కు పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆప్ ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషిలను కేజ్రీవాల్ తన క్యాబినెట్లోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, లిక్కర్ స్కామ్ కేసుతో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మనీలాండరింగ్ కేసులో మరో మంత్రి సత్యేంద్ర జైన్ లు మంత్రి పదవులకు రాజీనామాల […]
మూగబోయిన గులాబీ దళం…!

‘లిక్కర్ స్కాం’ బట్ట బయలయింది. రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే ! ప్రస్తుతం ఆ కుటుంబం గందరగోళంలో ఉన్నట్లు సమాచారం. గులాబీ పార్టీ శ్రేణులన్నీ ఒక్కసారిగా కంగుతిన్నాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న గులాబీ బాస్. ఇక జరగబోయేదంతా చట్టప్రకారం జరిగే ప్రక్రియే… కామన్ గా నడిచే తంతే..కానీ అది ఎప్పుడు..? ఏ విధంగా జరగబోతుందనేదే ఆసక్తికరం […]
కేసీఆర్ కి అస్వస్థత..?

యూపీ మాజీ సీఎం, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడే అయన రెండు రోజులపాటు పార్టీ కార్యాలయాలను పరిశిలించారు. అనంతరం ఆయనకు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం. దీంతో మరికొన్ని రోజులు అయన హస్తినలోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణ సీఎంగా కొనసాగుతూనే దేశవ్యాప్తంగా పర్యటిస్తానని.. బీఆర్ఎస్ పార్టీ విస్తరణ […]