మంత్రి రోజా సెల్ ఫోన్ దొరికింది..

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా తన జిల్లా పర్యటనకు వెళ్లిన రోజాకు షాక్ తగిలింది. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ ఆమెను సన్మానించేందుకు అధికారులు, పార్టీ నాయకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో ఆమె సెల్ ఫోన్ దొంగతనంకు గురైంది. గమనించిన మంత్రి రోజా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడున్న సీసీ టీవీల ఫుటేజీని పరిశిలించి దొంగను గుర్తించారు. రోజా సెల్ ఫోన్ […]