స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ జవాన్లు..!

ఇస్లాం మతస్తులు త్యాగానికి గుర్తుగా ‘ఈద్ ఉల్ అదా (బక్రీద్)’ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ముస్లిం సోదర,సోదరీమణులు ఇంటిల్లిపాది కొత్త వస్త్రాలు ధరించి, సామూహికంగా నమాజ్ చేస్తారు. ఈరోజున పొట్టేలు, (గొర్రె పోతు)నుగానీ, మేక పోతునుగానీ కోసి.. దాని మాంసాన్ని తమ మిత్రులైన హిందువులకు, అలాగే పేదలకు పంచుతారు. అయితే, ఈ బక్రీద్ పర్వదినం సందర్భంగా సరిహద్దుల్లో భారత్, పాక్ జవాన్లు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఆదివారం గుజరాత్ లో ఒకచోట, రాజస్థాన్ లోని బర్మార్ […]