
బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ బుల్లితెర నటి రూపాగంగూలీ
ప్రముఖ బుల్లితెర నటి రూపాగంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’, ‘అనుపమ’ సీరియల్స్ ద్వారా ఆమె బాగా పాప్యులర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కు ముందు
ప్రముఖ బుల్లితెర నటి రూపాగంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’, ‘అనుపమ’ సీరియల్స్ ద్వారా ఆమె బాగా పాప్యులర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కు ముందు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను బాధ్యతల నుంచి తొలగించిన అనంతరం హైకమాండ్ ఆయనకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది. కాగా త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో
మరో ఏడాదిన్నరలో లోక్ సభ ఎన్నికలు రానుండడం, ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ పార్టీ ఇన్చార్జిల నియామకం చేపట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు
కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇస్తానని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 21న మునుగోడులో
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలందరూ బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలకు హాజరైనారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలు తొలిరోజు