
నాంపల్లి లో భారీ అగ్ని ప్రమాదం
నాంపల్లి పటేల్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు అనగా జూన్ 6న సాయంత్రం ఓ ఫర్నిచర్ గోదాములో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్త గోదాము చుట్టూ ఉన్న ఇళ్లకి
నాంపల్లి పటేల్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు అనగా జూన్ 6న సాయంత్రం ఓ ఫర్నిచర్ గోదాములో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్త గోదాము చుట్టూ ఉన్న ఇళ్లకి
ఏపీలో ప్రధాన పత్రిపక్షంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుందని పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం తాడేపల్లి జనసేన ప్రధాన కార్యాలయంలో ఆపార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా
ఆమె ఒక సాదాసీదా అంగన్వాడీ టీచర్, కానీ ఆమెకు రాజకీయాలపై ఆసక్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అంగన్వాడీ టీచర్ కాస్త ఎమ్మెల్యే అయ్యింది. వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించింది
హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దింతో నగరంలోని రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుండి ఇళ్లకు చేరే వాహనదారులు రెండు గంటల పైగా
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష హోదా
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా, 17 లోక్సభ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ పార్టీ 8 , ఎఐఎంఐఎం 1 స్థానంలో గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష
ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు కేరింతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఏపీ సిఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు
డ్రగ్స్ పెడ్లర్లను సమూలంగా నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. టాస్క్ ఫోర్స్, పోలీసు సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలను ఆపి మరీ తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో
ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నాని పోయిన ఓ పాత గోడ కూలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని, మైలార్ దేవుపల్లి
’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న