Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

‘హైడ్రా’తో అక్రమార్కుల గుండెల్లో గుబులు .. అన్ని పార్టీల నేతల్లో అలజడి !

హైడ్రా పదం వింటేనే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏ రోజు నోటీసులు వస్తాయోనని కొందరు ఆందోళన పడుతూ ఉంటే… నోటీసులే లేకుండా ఎప్పుడు కూల్చేస్తారోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ… సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్‌

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌, ఎెంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. బ్రిటన్‌ వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ జగన్‌ సీబీఐ కోర్టులో పిటిషన్‌

మీకు రుణమాఫీ కాలేదా . ..? అయితే ఇలా చేయండి ….!

తమకు ఇంకా రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చేస్తున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మాఫీకి సంబంధించి త్వరలోనే ప్రత్యేక

జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు

అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే .  ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ

ఇడుపులపాయలో వైఎస్ఆర్‎కు ఘన నివాళి

వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో తన తండ్రికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్  నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు.

ప్రారంభమైన బోనాలు

ఆషాఢమాసంలో ప్రారంభమైయ్యే బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైనాయి. ఆషాడమాసం తొలి ఆదివారంనాడు గొల్కోండ కోటాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి.  శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని

ఏపీకి వెళుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్లనున్నారు.  దివంగత సీఎం వైఎస్  రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్  రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్  షర్మిల..

చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారానికి ఏర్పాట్లు

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 12 న ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్‌ ప్రక్కన

టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పై కేసు నమోదుచేసిన జనసేన

టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఏ అర్హత లేకున్నా ఐఏఎస్ అధికారి అని చెప్పుకుని, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుమలలో తిష్ట వేశారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుమలలో అన్ని

పవన్‌ అంటే పవనం కాదు.. ఒక సునామీ

ఎన్డీఏ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. అందరి ఎన్డీయే నేతల సమక్షంలో జనసేన అధినేత పవన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “మన

గెలుపు దిశగా కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న

ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్‌ పూర్తయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248

RSS
Follow by Email
Latest news