Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి

శ్రీరామనవమి పర్వదినం రోజున భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామనవమి

గ్యాస్, ఇంధన వినియోగదారులకు శుభ వార్త

ఇజ్రయేల్, అమెరికా, ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గ్యాస్, ఇంధనం కొరత ఏర్పడుతుందేమోనని దేశంలో ప్రజలు ఆందోళన చెందుతున్న క్రమంలో వినియోగదారులకు ఒక శుభ వార్త. గ్యాస్ మరియు చమురు

సమస్యల పరిష్కారానికి అంబర్ పేటలో స్థానిక ఎమ్మెల్యే పర్యటన

అంబర్ పేట నియోజకవర్గం పరిధిలో డ్రైనేజీ సమస్య మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు ఆందోళన వెలిగించారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి గాను అధికారులు తగు చర్యలు తీసుకోనున్నారు. జలమండలి ఎండి అశోక

రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ (ఇంధన) నిల్వలు పుష్కలంగా ఉన్నాయి :

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వార్తలపై ప్రల్లో ఆందోళనలు నెలకొన్నాయి.  హైదరాబాద్ పరిధిలో కొన్ని బ్యాంకుల్లో నో స్టాక్ బోర్డు లు కనిపించాయి. దింతో

గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్యకు సమర్పించిన భక్తులు

భద్రాద్రి రామయ్యకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను కోరుకొండకు చెందిన భక్త బృందం సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ భక్త బృందం అప్పారావు ఆధ్వర్యంలో శిరసుపై గోటి తలంబ్రాలు ధరించి రామాలయంకు చేరుకుని

నాగ్‌పూర్ తరహాలో హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్

బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ కి రోజుకు కొన్ని వేల మంది వస్తున్నారు. ఈక్రమంలో నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ తెలంగాణ లో మరిన్ని ఎయిర్ పోర్ట్ లు : మంత్రి రామ్మోహన్ నాయుడు

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీ తెలంగాణ లో మరిన్ని ఎయిర్ పోర్ట్ లను నిర్మించనున్నట్లు

తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా రూ. 5 లక్షల భారీ జీవిత

తెలంగాణ బడ్జెట్ 3.24 లక్షల కోట్లు

తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఏడాదికి రూ. 3.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలైన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ఈ బడ్జెట్‌లో

తెలంగాణలో వాహనదారులకు హెచ్చరిక

తెలంగాణలో వాహనదారులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. పెండింగ్ చలాన్ల వసూలు, వాటిపై వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, పెండింగ్ చలాన్లను చెల్లించకుండా నిర్లక్ష్యం

సినీ అవార్డుల కార్యక్రమాన్ని కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : భట్టి

సుమారు పదేళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ సినీ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో పునఃప్రారంభించారు. నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయమని తెలంగాణ ఉప

మానవత్వం చాటుకున్న ఇనుగాల…

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. ఓ చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉండగా ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ సర్జరీ చేయించి ఆ

RSS
Follow by Email
Latest news