
ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా HYDలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. నాదెండ్ల మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా HYDలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. నాదెండ్ల మృతి

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు ఏప్రిల్ 20న సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించ నున్నారు. సీఎం పర్యటన వివరాలు : 👉 మధ్యాహ్నం 1.45 గంటలకు నివాసం నుంచి

త్వరలోనే వరంగల్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఇతర

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈనెల 20న భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలో పర్యటిం చనున్నారు.

ఓ ప్రముఖ సంస్థ ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. త్వరలోనే ఆ సంస్థ తన కార్యకలాపాలను మొదలుపెట్టనుంది.

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లిలోని ఫామ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ

గ్రేటర్ వరంగల్ 17 డివిజన్ పరిధిలోని బొల్లికుంటలో గుడి నిర్మాణానికి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోల్తి కిరణ్ గౌడ్ 25116 రూపాయల విరాళాన్ని అందజేశారు. శ్రీ కోదండరామ రజక సంఘం ఆధ్వర్యంలో వారి

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘యూజర్నేమ్’ ఫీచర్ను ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ చాలా సంవత్సరాలుగా ఈ ఫీచర్పై పనిచేస్తోంది. యూజర్ల ప్రైవసీని పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఇప్పటికే టెలిగ్రామ్

ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్ర సర్కార్ కుట్ర చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణలో కరోనా తర్వాత 2021–22 లో 14 కోట్ల పని దినాలు ఉంటే.. గతేడాది

మేయర్ పదవిని మజ్లిస్ పార్టీకి గిఫ్టుగా ఇవ్వడానికే జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ అత్తాపూర్, ఉప్పర్పల్లికి చెందిన పలువురు యువకులు బీజేపీ పార్టీలో