
ప్రజల నుండి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలువురు వైసీపీ బాధితులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు కు తెలిపి సాయం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలువురు వైసీపీ బాధితులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు కు తెలిపి సాయం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. విద్యార్థినుల హాస్టల్ వాష్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంపూర్ణ మద్దతు పలికారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను హైడ్రా కూల్చిన తర్వాత స్వయంగా అక్కడకు వెళ్ళి పరిశీలించిన నారాయణ సోమవారం మీడియాతో
రాష్ట్రంలో పెరుగుతున్న పండ్ల అవసరాలకు అనుగుణంగా పండ్లతోటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి వివిధ రకాల పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు
తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 10,954 గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏ లుగా పని చేసిన వారిని ఈ వ్యవస్థలో
తెలంగాణాలో విద్యుత్ శాఖలో ప్రమోషన్లు ప్రక్రియ మొదలైంది . మొన్నటి వరకు ఎస్పీడీసీఎల్ లో పలువురికి ప్రమోషన్లు ఇవ్వగా తాజాగా ట్రాన్స్ కో, జెన్కో పరిధిలో పలువురికి పదోన్నతులు కల్పించారు. ఈమేరకు ట్రాన్స్ కో
హైడ్రా పదం వింటేనే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏ రోజు నోటీసులు వస్తాయోనని కొందరు ఆందోళన పడుతూ ఉంటే… నోటీసులే లేకుండా ఎప్పుడు కూల్చేస్తారోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. చెరువుల ఎఫ్టీఎల్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ఎెంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. బ్రిటన్ వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్
తమకు ఇంకా రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చేస్తున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మాఫీకి సంబంధించి త్వరలోనే ప్రత్యేక
అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ
వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో తన తండ్రికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు.