Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

 *చరిత్రలో ఈరోజు మే 17న*

* సంఘటనలు * *1792:* న్యూయార్క్ నగరంలో ఇప్పుడు వాల్ స్ట్రీట్‌గా ఉన్న దాని గురించి సమావేశంలో, 24 మంది వ్యాపారవేత్తలు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు ప్రారంభ చర్యలు తీసుకున్నారు. *1939:* యునైటెడ్ స్టేట్స్‌లో

ఎన్నారై టిడిపి కార్యకర్తల బలోపేతానికి చర్యలు…!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా సౌత్ ఆఫ్రికా దేశం లో టిడిపి ఎన్ఆర్ఐ శాఖ ఘనంగా మహానాడు వేడుకలు మే14 న జోహనేస్బర్గ్ లో నిర్వహించారు. 40

🌺 చరిత్రలో ఈరోజు మే 16న 🌺

💫 సంఘటనలు 💫 1532: థామస్ మోర్, ఇంగ్లాండ్ లార్డ్ చాన్సలర్ (కులపతి) పదవికి రాజీనామా చేసాడు. 1606: రష్యాలో 2000 మందికి పైగా విదేశీ పౌరులు హత్య చేయబడ్డారు. 1763: ఆంగ్ల నిఘంటు

*చరిత్రలో ఈరోజు మే 15న*

* సంఘటనలు * *1918:* యునైటెడ్ స్టేట్స్‌లో మొదటి సాధారణ ఎయిర్‌మెయిల్ మార్గం న్యూయార్క్ నగరం మరియు వాషింగ్టన్, DC మధ్య ప్రారంభించబడింది. *1928:* వాల్ట్ డిస్నీ యొక్క మిక్కీ మౌస్ ప్లేన్ క్రేజీ

నావికాదళ స్థావరంలో తలదాచుకున్న ప్రధాని మహింద రాజపక్స కుటుంబం

శ్రీలంకలో అధికార పార్టీపై నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయన తన పదవికి రాజీనామా చేసిన అనంతరం రాత్రికిరాత్రే ఆయన అధికారిక నివాసం వద్దకు

భారత్ వి అన్ని దొంగ లెక్కలు : ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

ఐక్య‌రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) భార‌త దేశంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. కరోనా మ‌ర‌ణాల‌పై భార‌త్ త‌ప్పుడు లెక్క‌లు చెపుతుందని డబ్ల్యూహెచ్ఓ  తీవ్ర విమ‌ర్శ‌లు ఆరోపణలు చేస్తుంది. తమకు అందిన

కాబూల్‌లో భారీ పేలుడులో 66 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ లో భారీ పేలుడు సంభవించింది. ఖలీఫా సాహిబ్ మసీదులో జరిగిన ఈ ఘటనలో 66 మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

భారత్ పై కీలక ఆరోపణలు చేసిన జపాన్

రష్యా , ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తాము చేసిన ప్రతిపాదనలకు భారత్ అంగీకరించలేదని పేర్కొంది. ఆసమయంలో ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేద్దామని, మానవీయ కోణంలో తాము భావించామని, అయితే, తమ విమానాన్ని భారత్ లో

ఫిలిప్పీన్స్​లో వరద బీభత్సం…43 మంది మృతి…28 మంది గల్లంతు..

ఫిలిప్పీన్స్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లెయిటే రాష్ట్రంలోని బేబే నగరం వరదలతో అతలాకుతలమవుతోంది. గత శుక్రవారం నుంచి ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వందమందికి పైగా ప్రజలు  తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ వరద బీభత్సంలో

నేటి పంచాంగం

?️ శ్రీ గురుభ్యోనమః? బుధవారం,ఏప్రిల్ 13, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు చైత్ర మాసం – శుక్ల పక్షం తిథి :ద్వాదశి రా2.39 వరకు వారం:బుధవారం నక్షత్రం:మఖ

ర‌ష్యాకు గ‌ట్టి ఎద‌రు దెబ్బ…మానవ హక్కుల మండలి నుంచి తొలగింపు

ఐక్య‌రాజ్య స‌మితి లోని సభ్య దేశాలయొక్క మాన‌వ హ‌క్కుల మండలి (హ్యూమ‌న్ రైట్స్ కౌన్సిల్‌) నుంచి ర‌ష్యా ను బహిష్కరించారు. ఈ మేర‌కు ఐరాస స‌ర్వ ప్ర‌తినిధుల స‌భ (జ‌న‌ర‌ల్ అసెంబ్లీ) గురువారం కీల‌క

RSS
Follow by Email
Latest news