Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ముంచుకొస్తున్న మరో యుద్ధం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత రెండు వారాలుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరామ్ మధ్య యుద్ధం జరుగుతోంది.  తాజాగా మరో పిడుగులాంటి వార్త ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. తాజా పరిణామాలు చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్దానికి

అమెరికా విమానం కూల్చివేత…?

ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న క్రమంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ఎయిర్‌ఫోర్సుకు సంబందించిన ఇంధనం నింపే విమానం KC-135 Tanker కుప్పకూలింది. ప‌శ్చిమ ఇరాక్‌లో ఈ ఘ‌టన చోటుచేసుకుంద‌ని అమెరికా సెంట్రల్ కమాండ్

ఇరాన్ సుప్రీం లీడర్ గా మోజ్తబా ఖమేనీ నియామకానికి అసలు కారణం ఇదే ..

1979 ఇరాన్ విప్లవం వారసత్వ, రాజరిక పాలనను అంతం చేసింది. అయితే, ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ గా మోజ్తబా ఖమేనీ నియామకం రక్త సంబంధానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇది విప్లవ సిద్ధాంతాలకు

ముఖేష్ అంబానీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ ఒప్పందం

భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ ఒప్పందం చేసుకున్నారు . 300 బిలియన్ డాలర్ల చమురు శుద్ధి కర్మాగార ప్రాజెక్టును టెక్సాస్‌లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భారతదేశ రిలయన్స్

థాయ్‌లాండ్‌ నుండి భారత్‌కు వస్తోన్న నౌకపై దాడి.. ముగ్గురు మిస్సింగ్‌

భారత్‌దిశగా వస్తోన్న నౌకపై దాడి జరిగింది. దాంతో ముగ్గురు గల్లంతయ్యారు. థాయ్‌ జెండాతో ఆ కార్గో నౌక యూఏఈలోని పోర్టు నుంచి బయల్దేరి.. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగిందని రాయల్

రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్

రష్యా, చైనా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక సామర్థ్యాన్ని

జపాన్ ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం

👉 వారంలో 4 రోజుల పని.. మూడ్రోజులు సెలవు జపాన్ ప్రభుత్వం తమ పౌరుల కోసం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం, కుటుంబం రెండింటి మధ్య ప్రజలు సమతౌల్యాన్ని సాధించేందుకు ఈ

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు…

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి మరో రెండు రోజులు పాటు విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది. దీంతో మరో రెండు రోజులు

చైనీయుడ్ని రక్షించిన భారత కోస్ట్ గార్డ్…!

చైనా నుంచి అరేబియా మీదుగా యూఈఏ వెళ్తున్న నౌకలో బుధవారం రాత్రి ఓ ఘటన జరిగింది. ఆ నౌక సిబ్బంది అయిన వీగ్‌యాంగ్‌ గుండెపోటుకు గురైయ్యారు. ఈ క్రమంలో నౌక సిబ్బంది సమీప తీర

అమెరికాలో రెట్టింపైన బియ్యం ధరలు…వ్యాపారులకు కాసుల వర్షం :

అమెరికాలో రెట్టింపైన బియ్యం ధరలు బాస్మతి బియ్యంపై కూడా నిషేధం విధించొచ్చన్న భయాలు భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న ఐఎంఎఫ్ బియ్యం (నాన్ బాస్మతి) ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ

మేనిఫెస్టోలోని 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తాం : రాహుల్

కర్ణాటక శాసనసభ కు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ఐదు హామీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ప్రజలు పట్టం కట్టారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత

ఫిలిప్పీన్స్‌లో వరద బీభత్సం… 13 మంది మృతి

భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలమవుతున్నది. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా,

RSS
Follow by Email
Latest news